*నెత్తుటి తిలకం దిద్దుకున్న కొడవలి నేను

Tuesday, 10 January 2012

సిపిఎం నగర కార్యదర్శి గా 7వ సారి ఆంద్రోడు

తెలంగాణ ఉద్యమం పెద్ద ఏత్తున జరుగున్నా కమ్మోల్ల పార్టీ సిపిఎంలో మాత్రం మార్పు రావడం లేదు. తెలంగాణ జిల్లాలైన నలగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్ మొదలైన జిల్లాలనుంచి వచ్చిన ఎంతో మంది కార్యకర్తలు చాలా కాలం నుంచి పార్టీలో పనిచేస్తున్న వారిని కాదని మల్లి ఆంద్రోన్నే జిల్లా కార్యదర్శిగా చేయడం జరిగింది...ఒక వైపు కేంద్ర కమిటి నుంచి కింది స్థాయి వరకు ఉన్న కమిటిలో ఒక వ్యక్తి మూడు సార్ల కంటే ఎక్కువ న్యాయకత్వ స్థాయిలో ఉండకుండా ఉండేందుకు పార్టీ నియామావళిలో మార్పు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటే దానిని ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళి తిరిగి ఆంద్రోన్నే జిల్లా కార్యదర్శిగా చేయడం చూస్తుంటే ఆంద్రొడు పదవిని వదలి ఉండలెడని అర్థం అవుతుంది...ప్రభుత్వ ఉద్యోగం వెలగబెట్టి రీటైర్ అయిన ఒక ఆంద్రోడు ఇన్ని సార్లు వరుసగా పదవిని పాతుకొని ఉంటే తెలంగాణ జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలు ఎప్పుడు పార్టీ కార్యదర్శి పదవి వరిస్తదో ఆలోచించాలి....పార్టీలో తెలంగాణకు చెందిన ఎంతోమంది కార్యకర్తలు ఉన్నా వారిని కాదని తిరిగి ఆంద్రోన్నే కార్యదర్శినిగా చేయడం అంటే తెలంగాన పట్ల ఎంత చిన్నచూపు ఉందో అర్థం చేసుకొవచ్చు...తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎం.శ్రినివాస్ రెడ్డి, గెల్వయ్య, చంద్రశేఖర్, నరసిం హ రెడ్డి , రవి, శోమయ్య, వంటి వాల్లు ఉన్నా వాల్లను కాదని మల్లి ఆంద్రోన్నే చేయడం ధురదృష్టకరం..

No comments:

Post a Comment